Wednesday, 12 June 2013

ముస్లిం ల సమస్య వలన అభి వృద్ది చెందిన హిందూ స్టేట్

 స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశము , అక్కడి టెర్రరిస్ట్ ల సమస్య వలన పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కి రావడం మొదలు పెట్టారు . ముఖ్యముగా గత పది పదిహేను సంవత్సరముల నుండి యాత్రికులు మనాలి కులు ప్రాంతాలకు వస్తున్నారు . సినిమా షూటింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.




 హిమాచల్ లో హిందువుల జనాభా అధికము. ఇంకా చెప్పాలంటే హిందువుల తర్వాతి స్థానము  భౌద్ధవులది .

ఇప్పుడు కాశ్మీర్ కంటే హిమాచల్ పర్యాటకులతో కళ కళ లాడుతుంది . 





విచారకరమైన విషయము ఏమిటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ల వలన కాశ్మీర్ నాశన మయినది . నేపాలీ రేపిస్ట్ ల వలన హిమాచల్ పేరు కూడా పాడ యే టట్లు ఉంది . మొన్ననే వీళ్ళు ఒక విదేశీ మహిళను మానభంగం చేసారు .

Pictures Courtesy Google

No comments:

Post a Comment