శివరామప్రసాదు కప్పగంతు గారి వివేకానంద వాణి ప్రేరణతో
1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు చికాగో లో జరిగినవి . వివేకానందుడు సెప్టెంబర్ 11,15,19,20,26 మరియు 27 మొత్తము 6 ప్రసంగాలు చేసారు . అందులో ముఖ్యమైనది 19 తారీఖున చేసిన ప్రసంగము. ఆయన ప్రసంగములలోని ముఖ్య అంశము విశ్వ ఐక్యత మరియు పరమత సహనము. కాబట్టి భారతీయులమైన మనము ఆయనను గౌరవించడము మన భారత భూమిని గౌరవించడమే , మనము ఏ మతస్తులము అయినా సరే మనమందరమూ భారతీయులమే ,ఇది మనము గుర్తు ఉంచుకోవాలి. తన స్వంత దేశమును ద్వేషించమని చెప్పే మతము ఎవ్వరికి సమ్మతము కాదు.
1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు చికాగో లో జరిగినవి . వివేకానందుడు సెప్టెంబర్ 11,15,19,20,26 మరియు 27 మొత్తము 6 ప్రసంగాలు చేసారు . అందులో ముఖ్యమైనది 19 తారీఖున చేసిన ప్రసంగము. ఆయన ప్రసంగములలోని ముఖ్య అంశము విశ్వ ఐక్యత మరియు పరమత సహనము. కాబట్టి భారతీయులమైన మనము ఆయనను గౌరవించడము మన భారత భూమిని గౌరవించడమే , మనము ఏ మతస్తులము అయినా సరే మనమందరమూ భారతీయులమే ,ఇది మనము గుర్తు ఉంచుకోవాలి. తన స్వంత దేశమును ద్వేషించమని చెప్పే మతము ఎవ్వరికి సమ్మతము కాదు.
ఇంకా ఉంది






No comments:
Post a Comment